Monday 26 June 2017

Save Cow

*ఇక మీద గోవు మాంసం తినలనుకునే వారికీ చావు తప్పేలా లేదు!

అహమ్మదాబాద్ ఎల్.డి. యూనివర్సిటీ కి చెందిన ద్రువ్ పటేల్,
ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఒక రసాయనాన్ని తాయారు చేసారు...

ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా పని చేయనుంది.
దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవస్తరాలు పట్టింది.
ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.
దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ కనీసం దాని ఆయుర్దాయం లో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు...
ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.
వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసింది గా తెలిపారు.
తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు ఈ విషయం లో ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.
ఈ పోస్ట్ ని'' షేర్ చేయటం ''ద్వారా కూడా ఎంతో కొంత మందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను.

No comments:

Post a Comment